దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
తాగునీటికి, సాగునీటికి, ఉపాధి కల్పనకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చారు. 2020 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు ఏ చర్యలు తీసుకోవాలో ఇందులో వివరంగా పేర్కొన్నారు. మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. బంగారు భవిష్యత్తు పేర పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలోని కొన్ని వాగ్దానాలు:
-
11060
కోట్లతో
హైదరాబాద్లో
అంతర్జాతీయ
విమానాశ్రయం
-
దీపం
కింద
40
లక్షల
గ్యాస్
కనెక్షన్లు
-
స్వర్ణాంధ్ర
దిశగా
21వ
శతాబ్ది
నాయకత్వం
-
రాష్ట్ర
వ్యవసాయ
కమీషన్
ఏర్పాటు
-
గోదావరి
జలాల
వినియోగానికి
అధిక
ప్రాధాన్యం
-
యువజన
విధానం
కింద
వేయి
కోట్ల
రూపాయల
కేటాయింపు
-
30
వేల
కోట్ల
రూపాయల
పెట్టుబడితో
25
లక్షల
ఎకరాలకు
సాగునీరు
-
15
ఏళ్ల
వయసు
వరకు
బాలలకు
ఉచిత,
నిర్బంధ
విద్య
-
బాసరలో
ఐఐటి
ఏర్పాటు
-
సంస్థాగత
పంట
రుణాలపై
5
శాతం
వడ్డీ
రాయితీ
-
అర్హులైన
పేదలకు
ఉచిత
ఇళ్ల
స్థలాలు
-
అన్ని
గ్రామాలకు
ఈ
సేవ
విస్తరణ
-
అన్ని
గ్రామాలకు
టెలిఫోన్
సదుపాయం
-
చట్టసభల్లో
మహిళలకు
33
శాతం
రిజర్వేషన్లు