వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రసీనియర్‌ నాయకులతో చర్చలు జరిపారు. పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఆమె చర్చలు జరపడంవిశేషం. సీనియర్‌ నాయకులతో ఆమె వ్యక్తిగతంగా చర్చలు జరిపారు.

తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆమె నాయకులతో ప్రధానంగా మాట్లాడారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆమె పార్టీ రాష్ట్ర నాయకులకు సూచించారు. ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సినఅంశాలపై కూడా ఆమె మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణఅంశం కూడా ప్రధానంగా ఆమె చర్చల్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె గాంధీభవన్‌కు రావడం రాష్ట్ర నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది. దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి. రాబోయే 45 రోజుల్లో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై ఆమె మాట్లాడారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X