వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ వంద మాసాల ప్రగతి పుస్తకంపై కాంగ్రెస్‌ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆ పుస్తకం ప్రచురణలో సాంకేతిక లోపాలు జరిగాయని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

గత నవంబర్‌లోనే ఆ పుస్తకం ప్రచురణకు పూనుకున్నామని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ప్రయోజనం దృష్ట్యా అమలులో ఉన్న దీపం,సైకిళ్ల పంపిణీ పథకాలను కొనసాగనివ్వాలని ప్రధాన ఎన్నికల కమీషన్‌ను కోరుతామని ఆయన చెప్పారు. ఈ పథకాలను ఆపితే వ్యక్తిగత లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, దీనిపై ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X