వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
చెన్నై: రాజకీయాల్లో ధన, భుజ బలాల పాత్ర పెరగడం పట్ల ప్రధాన ఎన్నికల కమీషనర్(సిఇసి) టి.యస్. కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంలో, పౌరసత్వంలో గుణాత్మకమైన మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నైలోని లయోలా కాలేజీ 79వ వార్షికోత్సవ సభలో ఆయన శనివారం ప్రసంగించారు.
Comments
Story first published: Saturday, March 13, 2004, 23:53 [IST]