వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వరాలతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు విమర్శించారు.

ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు నాయుడుఅంటున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.వ్యవసాయం లాభసాటి కాదని, పరిశ్రమల స్థాపనకే ప్రాధాన్యం ఇవ్వాలనిఅంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా వ్యవసాయంపై ప్రేమ కురిపిస్తున్నారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X