వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
న్యూఢిల్లీ: లోక్సభకు పోటీ చేసే భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థుల తొలి జాబితాలో ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి పేరు చోటు చేసుకుంది. ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్పేర్లు కూడా ఉన్నాయి. బిజెపి తన తొలి జాబితాను ఆదివారంనాడు విడుదల చేసింది.
న్యాయ వాణిజ్య శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ మహాజన్, ముక్తార్ అబ్బాస్ నక్వీలను పోటీకి దించకూడదని ఎన్నికల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ పార్టీ ఇన్చార్జి కల్రాజ్మిశ్రాను కూడా లోక్సభ బరిలోకి దించకూడదని పార్టీ నిర్ణయించింది.
Comments
Story first published: Sunday, March 14, 2004, 23:53 [IST]