వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సమైకాంధ్రనే మంచిదని కాంగ్రెస్‌ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు అన్నారు.సమైక్యాంధ్ర నినాదంపై రాసిన ఒక పుస్తకాన్ని ఆయన ఆదివారం విడుదల చేశారు.

రాజకీయ నిరుద్యోగులే వేర్పాటు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయనవిమర్శించారు. సమైక్యాంధ్ర నినాదానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు కూడా మద్దతు తెలియజేశారు. కాంగ్రెస్‌ నాయకుడు మండలి బుద్ధప్రసాద్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X