వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర షోలాపూర్‌ నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైన అద్వానీ యాత్ర కర్ణాటక ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌ జిల్లాలో ప్రవేశించింది. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో ఆయన రథంపై నుంచే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 47 కాంగ్రెస్‌ పాలనలో దేశం ఎంతో వెనకబడిపోయిందని, గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని ఆయన విమర్శించారు. వచ్చే ఐదేళ్లలో దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.

జహీరాబాద్‌ నుంచి ఆయన సదాశివపేట చేరుకున్నారు. అనంతరం కూకట్‌పల్లి వద్ద హదరాబాద్‌ నగరంలోకి ప్రవేశించారు. పాకిస్థాన్‌, భారత్‌ల మధ్య రావల్పిండిలో వన్డే మ్యాచ్‌ జరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా బిజెపి రాష్ట్ర నాయకులు టీవీ జహీరాబాద్‌లో టీవీ సెట్లను ఏర్పాటు చేశారు. మైక్‌ల ద్వారా క్రికెట్‌ స్కోరును ప్రకటించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వద్ద అద్వానీతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసగించే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X