వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

తెలంగాణ సమస్యను 30 యేళ్ల క్రితం గుర్తించారని, అప్పటి నుంచి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్‌ ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. గోదావరి జలాలను వినియోగంలోకి తెస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ప్రజలను నొప్పించడం తమకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు సొంత జిల్లా వరంగల్‌లోనే కాంగ్రెస్‌ కుదించుకుపోయిందని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం మంచి పాలనను అందిస్తున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X