వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలం ఇంద్రియాల్‌ గ్రామంలో తెలుగుదేశం మండల కార్యదర్శి ఉడుతల శ్రీహరి నక్సలైట్లు హత్య చేశారు. భార్యాపిల్లలతో పెళ్లికి వెళ్తున్న శ్రీహరిని వారి ఎదుటే నక్సలైట్లు కాల్చి చంపారు. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినా నక్సలైట్లు వినలేదు. విశాఖపట్నం జిల్లా వీధి కొత్తగూడెం మండలం సప్పర్ల గ్రామం వద్ద నక్సలైట్లు ఒక ప్రైవేట్‌ బస్సును దగ్ధం చేశారు. ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దుల్లో దార్లపుట్‌ వద్ద నక్సలైట్లు రైల్వే స్టేషన్‌ను పేల్చి వేశారు. సిఆర్‌పిఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపి ఏజెన్సీ ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X