వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
ఈ సంఘటన జరిగిన సమయంలో మంత్రి మణికుమారి హైదరాబాద్లో ఉన్నారు. వార్త విన్న వెంటనే మణికుమారి ప్రత్యేక హెలికాప్టర్ లో సొంతఊరికి చేరుకున్నారు. మణికుమారి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ హత్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఖండించారు. మణికుమారికి, ఆమె భర్తకు నక్సలైట్లు గతంలో అనేకసార్లు హెచ్చరికలు చేశారు. వెంకట్రాజు మరణంతో పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనను కాల్చి చంపినందుకు నిరసనగా తెలుగుదేశం నాయకులు బంద్కు పిలుపునిచ్చారు.
Story first published: Thursday, March 18, 2004, 23:53 [IST]