వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారినారాయణరావుకు ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో ఎన్నికలుస్వేచ్ఛగా జరగడానికి చర్యలు తీసుకోవాలని వారు నారాయణరావునుకోరారు.

తెలుగుదేశం నాయకులుసి. రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులుశుక్రవారంనాడు నారాయణరావును కలిసి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. నక్సలైట్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,అందువల్ల ప్రజలు స్వేచ్ఛగా ఓటు చేయడానికి అదనపు పారామిలటరీ బలగాలను మోహరించడం అవసరమని వారన్నారు. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామని నారాయణరావు హామీ ఇచ్చినట్లు తెలుగుదేశం నాయకులువిలేకరులకు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X