వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్ః తనను హత్య చేయడానికి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుట్ర పన్నారని తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి శుక్రవారం ఆరోపించారు. అనంతపురం జిల్లాలో స్కూటరు బాంబులు ప్రవేశించాయని, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ నాయకులు తనవంటి వారిని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
పరిటాల ఆరోపణను వైఎస్ ఖండించారు. తన తండ్రిని చంపిన వారిపై ఇంతవరకు ఈగ కూడా వాలలేదని, వారికి ఏనాడూ హాని తలపెట్టలేదని ఆయన అన్నారు. ఇటువంటి తత్వం గల తాను పరిటాల హత్యకు కుట్ర పన్నటమేమిటని ఆయన ఆశ్చర్యం ప్రకటించారు.
Comments
Story first published: Friday, March 19, 2004, 23:53 [IST]