వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తనను హత్య చేయడానికి కాంగ్రెస్‌ నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుట్ర పన్నారని తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి శుక్రవారం ఆరోపించారు. అనంతపురం జిల్లాలో స్కూటరు బాంబులు ప్రవేశించాయని, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు తనవంటి వారిని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

పరిటాల ఆరోపణను వైఎస్‌ ఖండించారు. తన తండ్రిని చంపిన వారిపై ఇంతవరకు ఈగ కూడా వాలలేదని, వారికి ఏనాడూ హాని తలపెట్టలేదని ఆయన అన్నారు. ఇటువంటి తత్వం గల తాను పరిటాల హత్యకు కుట్ర పన్నటమేమిటని ఆయన ఆశ్చర్యం ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X