వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్ఃరాజకీయాల్లో ఉన్న నేరచరితుల చిట్టానువిడుదల చేసిన లోక్ సత్తాపై ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తంచేశారు. లోక్ సత్తా జాబితాలో టిడిపి నేతలే ఎక్కువగా ఉన్నారనివిలేకరులు ప్రస్తావించగా లోక్ సత్తాకు నక్సలైట్లహింసాకాండ కన్పించదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రజాజీవితంలో ఉంటూనేరాల ఊబిలో కూరుకున్న వారినే లోక్ సత్తా ఆజాబితాలో చేర్చింది. నక్సలైట్లు ప్రజాజీవితంలో లేరన్నవిషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించినట్టు లేరనివిలేకరులు గుసగుసలాడుకున్నారు. లోక్ సత్తా ప్రకటించిన నేరచరితులజాబితాలో టిడిపి వారు 25 మంది, కాంగ్రెస్ వారు 23మంది ఉన్నారు. లోక్ సత్తా తన పేరునుజాబితాలో చేర్చడం అన్యాయమని కంకిపాడు మాజీఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూవ్యాఖ్యానించారు. తనమీద ఎటువంటి కేసులుపెండింగులో లేవని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, March 20, 2004, 23:53 [IST]