వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
హైదరాబాద్:తెలుగుదేశం పార్టీని ఓడించడం చారిత్రకఅవసరమని కాంగ్రెసు నాయకుడువైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు ఇచ్చారు.పోటీ నుంచి విరమించుకుని సమైక్యంగాపోరాడవలసిందిగా ఆయన రెబల్స్నుచేతులు జోడించి వేడుకున్నారు. గురువారంఉదయంఆయన రంగయ్యనాయుడితో కలిసివిలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Story first published: Thursday, April 1, 2004, 23:53 [IST]