వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీని ఓడించడం చారిత్రకఅవసరమని కాంగ్రెసు నాయకుడువైఎస్‌ రాజశేఖరరెడ్డి పిలుపు ఇచ్చారు.పోటీ నుంచి విరమించుకుని సమైక్యంగాపోరాడవలసిందిగా ఆయన రెబల్స్‌నుచేతులు జోడించి వేడుకున్నారు. గురువారంఉదయంఆయన రంగయ్యనాయుడితో కలిసివిలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రాన్నికాపాడడానికి కాంగ్రెస్‌వారంతాసన్నద్ధం కావాలని ఆయన అన్నారు. ఈ అవసరంరీత్యానే ఇబ్బందులు ఉన్నప్పటికి ఇతరపార్టీలతో పొత్తులు పెట్టుకోక తప్పలేదనిఆయన చెప్పారు. దీనివల్ల పలు నియోజకవర్గాలలోచాలా ముఖ్యమైన కాంగ్రెస్‌ నాయకులకుటిక్కెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని,గత నాలుగేళ్లుగా ఖర్చులు సైతం భరించినష్టపోయినవారు ఉన్నారని ఆయనతెలిపారు. వారందరికి తాను సవినయంగావిన్నవించుకుంటున్నానని, రాష్ట్రంలో దుర్మార్గపుపాలనను అంతం చేయడానికి అంతా కలిసిరావాలని,త్యాగాలకు సిద్ధపడాలని విజ్ఞప్తి చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X