వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
ముల్తాన్:పాకిస్థాన్పై భారత్ ముల్తాన్క్రికెట్ టెస్టు మ్యాచ్లో చారిత్రాత్మకవిజయం సాధించింది. పాకిస్థాన్పై భారత్తొలి మ్యాచ్లో గురువారం ఇన్నింగ్స్యాభై పరుగుల తేడాతోవిజయకేతనం ఎగురవేసింది. ఇర్ఫాన్పఠాన్ బౌలింగ్లో రాహుల్ ద్రావిడ్ క్యాచ్అందుకుని యొహానాను గురువారంఅవుట్ చేయడంతో విజయం భారత్వశమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లోమూడు వందల తొమ్మిది పరుగులుచేసిన వీరేంద్ర సెహ్వాగ్కు మ్యాన్ ఆఫ్ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Story first published: Thursday, April 1, 2004, 23:53 [IST]