వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: టికెట్లు ఇవ్వడానికిస్వేచ్ఛలేని కాంగ్రె స్‌ నాయకులు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారనిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.శుక్రవారం ఉదయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లోచంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. అభ్యర్ధుల ఎంపిక అంటేఆషామాషీ కాదని ఆయన అన్నారు.

బస్సుయాత్ర చేయాలన్నా... బస్సుకదలాలన్నా... అందులో కూర్చోవాలన్నా... ఢిల్లీ అనుమతి కోసం వెళ్లేకాంగ్రెస్‌ నేతలు చివరకు సర్వేలను కూడా ఢిల్లీ వారితోనేచేయించారని అన్నారు. మొన్నటి వరకు ఢిల్లీ నుంచి వచ్చినఒక నాయకుడు (ఆజాద్‌) వ్యవహారాలను నడిపితే... నిన్నమరో నాయకుడు (వాయలార్‌ రవి) వచ్చి బుజ్జగింపులంటున్నారు...ఇలా కాంగ్రెస్‌లో అప్పుడే రెండో కృష్ణుడు, మూడో కృష్ణుల కథమొదలైంది.. అని చంద్రబాబు అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X