వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కేబుల్‌, టీవీ ఛానళ్లన్నింటిలో రాజకీయవాణిజ్య ప్రకటనలను నిషేధిస్తూసుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. చట్టాలకువ్యతిరేకమైన, నైతికతను,గౌరవాన్ని దెబ్బ తీసే రాజకీయ వాణిజ్యప్రకటనలకు మాత్రమే ఈ నిషేధంవర్తిస్తుంది.

రోమాంచిత,జుగుప్సాకర, తిరుగుబాటు తత్వం గలరాజకీయ అడ్వయిర్టయిజ్‌మెంట్లనుటీవీ ఛానళ్లు, కేబుల్‌ టీవీలు ప్రసారంచేయకూడదని ప్రధాన న్యాయమూర్తివి.యన్‌. ఖారే నేతృత్వంలోనిముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టుధర్మాసనం ఆదేశించింది.అడ్వయిర్టయిజ్‌మెంట్లను మానిటర్‌చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికలకమీషన్‌ను ఆదేశించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X