వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తుల వల్లతమ పార్టీకి ఇబ్బందులు ఏవీ లేవనికాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు.ఆయన సోమవారం కాంగ్రెస్‌నిర్వహించిన ఒక కార్యక్రమంలోపాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌దేఅధికారమని, ఎన్నికల్లో కాంగ్రెస్‌కుమూడింట రెండు వంతుల మెజారిటీవస్తుందని ఆయన అన్నారు. పొత్తులవల్ల భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ సీట్లుఇవ్వాల్సి వచ్చిందని, పొత్తులు లేకపోతేఅధికారంలోకి రావడం కష్టమనిగుర్తించామని, అందువల్ల ప్రస్తుతపరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఆయనఅన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీతరఫున గానీ, తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్‌) తరఫున గానీతిరుగుబాటు అభ్యర్థులు పోటీలోవుండబోరని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X