వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
హైదరాబాద్:జైత్ర యాత్రనిర్వహిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి మిగిలింది తీర్థయాత్రలేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఇప్పుడుజైత్ర యాత్ర, దాని తర్వాత తీర్థ్ధ యాత్రలే... ఇది నేను చెప్పడంలేదు. వాళ్లే అంటున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటేరాజకీయ సన్యాసం చేస్తానని గతంలో వై. ఎస్ ప్రకటించినవిషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Monday, April 5, 2004, 23:53 [IST]