వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
విశాఖపట్నం:నక్సలైట్ల హెచ్చరికలను ఖాతరుచేయవద్దని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ప్రజలకుపిలుపునిచ్చారు. నక్సల్స్హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయనప్రజలను కోరారు. మన ఓటు - మనభవిష్యత్తు కార్యక్రమంలో భాగంగాఆయన బుధవారం టెలిఫోన్లో ప్రజలతోమాట్లాడారు.
Comments
Story first published: Wednesday, April 7, 2004, 23:53 [IST]