వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు కాంగ్రెసు అభ్యర్ధులనామినేషన్ల తిరస్కరణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య సమస్య పరిష్కారం,విదేశీయులకు ఉన్నత పదవుల అనర్హత ప్రధానాంశాలుగాఎన్డీయే మేనిఫెస్టో గురువారం విడుదలైంది. మేం గతఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ దాదాపు నెరవేర్చుకున్నాం. ఈమేనిఫెస్టో శీఘ్రతర ప్రగతికి బ్లూప్రింటు వంటిది అని ప్రధాని అటలొ బిహారి వాజొపేయిపేర్కొన్నారు.

విదేశీయులు ఉన్నత పదవులు చేపట్టకుండాచట్టం చేస్తామని ఎన్డీయే వాగ్దానం చేసింది. అయోధ్య సమస్యకు సత్వర,ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసర మని అప్పుడే జాతీయ సమగ్రతఇనుమడిస్తుందని ఎన్డీయే తెలిపింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X