వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
న్యూఢిల్లీ: అయోధ్య సమస్య పరిష్కారం,విదేశీయులకు ఉన్నత పదవుల అనర్హత ప్రధానాంశాలుగాఎన్డీయే మేనిఫెస్టో గురువారం విడుదలైంది. మేం గతఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ దాదాపు నెరవేర్చుకున్నాం. ఈమేనిఫెస్టో శీఘ్రతర ప్రగతికి బ్లూప్రింటు వంటిది అని ప్రధాని అటలొ బిహారి వాజొపేయిపేర్కొన్నారు.
Comments
Story first published: Thursday, April 8, 2004, 23:53 [IST]