వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టికెట్లుఅమ్ముకునే సంస్కృతి లేదు: ఆజాద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంకూటమికి 163 స్ధానాలు వస్తాయని అవుట్‌లుక్‌సర్వేలోవెల్లడయింది. రాష్ట్రంలోతెలుగుదేశం కొన్ని సీట్లు కోల్పోతుందని,అయినా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందనిసర్వే నివేదికలో విశ్లేషించారు. కర్ణాటకలోబిజెపి, ఒరిస్సాలో బిజెడి అధికారంలోకివస్తాయని ఆ పత్రిక సర్వేలో తేలింది. కర్ణాటకలోకాంగ్రెసుకు 84 సీట్లు కూడా రావని ఆ సర్వేతెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెసు కూటమికి 123 స్ధానాలు మాత్రమే వస్తాయని ఈ సర్వేసారాంశం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X