వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశమేగెలుస్తుంది: ఎర్రన్నాయుడు

By Staff
|
Google Oneindia TeluguNews

హౖౖెెదరాబాద్‌:తాను పార్టీ టికెట్లుఅమ్ముకున్నాననిరుజువు చేస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమనిపిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ అన్నారు.రాష్ట్రాన్ని అమ్మేసిన చంద్ర బాబు నాయుడుతమపై టికెట్ల అమ్మకం ఆరోపణ చేయడంహాస్యాస్పదమని ఆయన శనివారం వర్కింగుజర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో తెలిపారు.ప్రపంచబ్యాంకునుంచి తెచ్చుకున్న నలభై ఆరు వేల కోట్లరూపాయల్లో కొన్ని వందల కోట్లు చంద్రబాబునాయుడికి ముడుపులుగా ముట్టాయని ఆయనఆరోపించారు. ఎక్కువమంది పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు టికెట్లుఇచ్చారని, ఆయన ఎంత డబ్బు పుచ్చుకున్నారోఅందరికీ తెలుసని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X