వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్ళు బాగా ఆడారు:రాహుల్‌ ద్రావిడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు:ప్రకాశం జిల్లా కడవకుదురుగ్రామం సమీపంలో దోపిడీ దొంగలకు,పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లోఒక దొంగ మృతి చెందాడు. దోపిడీదొంగలు పోలిసులపై దాడి చేయడంతో ఈఎన్‌కౌంటర్‌ జరిగింది.కడవకుదురుగ్రామ సమీపంలోని కృష్ణ కాలువవంతెనపై రోడ్డుకు అడ్డంగా రాళ్లుపెట్టి వాహనాలను నిలిపేసి నలుగురుదొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రెండువాహనాలను దోచుకున్న తర్వాతవారు పారిపోతుండగా పోలీసులు ఆమార్గంలో వచ్చారు. దోపిడీ దొంగలుపోలీసులపై రాళ్లు రువ్వారు.ఈదాడిలో మాధవరావు అనేపోలీసాఫీసర్‌ గాయపడ్డారు. మరోఆఫీసరుపై దోపిడీ దొంగలు దాడిచేయడానికి ప్రయత్నించారు. ఈసమయంలో ఆ పోలీసాఫీసర్‌ కాల్పులుజరిపారు. ఈ కాల్పుల్లో ఒక దోపిడీ దొంగమరణించాడు. మరో ముగ్గురుపారిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X