వాళ్ళు బాగా ఆడారు:రాహుల్ ద్రావిడ్
చిత్తూరు/విజయవాడ:తాము అధికారంలోకి వస్తేరైతులకు ఉచిత విద్యుత్ పంపిణీచేసే ఫైల్పై తొలి సంతకం చేస్తామనికాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సియల్పి) మాజీ నేత డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆయన బుధవారం చిత్తూరు జిల్లాచోడెపల్లిలో ప్రజలను ఉద్దేశించిప్రసంగించారు.తెలుగుదేశంప్రభుత్వం కరువు పనులలోనూ,ఇతర కార్యక్రమాల్లోనూ పాల్పడినఅవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయనచెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వహయాంలో రైతుల ఆత్మహత్యలుపెరిగాయని ఆయన విమర్శించారు.నిజమైన అభివృద్ధి కోసం కాంగ్రెస్నుగెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.తాముఅధికారంలోకి వస్తే ఆస్పత్రుల్లోయూజర్ చార్జీల వసూలును రద్దుచేస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హామీఇచ్చారు. ఆయన బుధవారం కృష్ణాజిల్లాలో రోడ్డు షో నిర్వహించారు. యన్డిఎ, తెలుగుదేశం ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలనుఅనుసరిస్తున్నాయని ఆయనవిమర్శించారు.