వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
విజయవాడ:నీటిపారుదల రంగంలోతెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగావిఫలమైందని సిపియం రాష్ట్రకార్యదర్శి బి.వి. రాఘవులువిమర్శించారు. ఒక్క ఎకరానికి కూడాతెలుగుదేశం ప్రభుత్వంఅదనంగా సాగునీటి సౌకర్యంకల్పించలేకపోయిందని ఆయనగురువారం విలేకరులసమావేశంలో అన్నారు.తనవైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రతిపక్షాలనునిందిస్తున్నారని ఆయన అన్నారు.మొదటి దశ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లోకాంగ్రెస్, మిత్రపక్షాలకే ఎక్కువ సీట్లువస్తాయని, మలి దశ పోలింగ్లోనూతమ మిత్ర పక్షాలదే పైచేయిఅవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వవ్యతిరేక పవనాలు బలంగావీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.తాము సమైక్యాంధ్రకే కట్టుబడివున్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Story first published: Thursday, April 22, 2004, 23:53 [IST]