వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలోసోనియా సుడిగాలి పర్యటన సక్సెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్ల దాడిలో గాయపడినతెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మాజీనేత, శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి కె.ఎర్రంనాయుడును చికిత్స నిమిత్తంహైదరాబాద్‌కు తరలించారు.ఆయనను హైదరాబాద్‌ నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్‌)లో చేర్చారు.ఆయననువిమానంలో హైదరాబాద్‌కుతీసుకొచ్చారు. రెండు ఎముకలవిరగడంతో ఆయన సరిగాకదలలేకపోతున్నట్లు వైద్యులుచెప్పారు. ఎర్రంనాయుడు రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందనివారు చెప్పారు. హైదరాబాద్‌కురాగానే ఆయనను వైద్యుల బృందంపరీక్షలు నిర్వహించింది. నాలుగు రోజులక్రితం ఎర్రంనాయుడిపై నక్సలైట్లుమందుపాతర పేల్చి దాడి చేసినవిషయం తెలిసిందే. ఎర్రంనాయుడిపైదాడి చేసింది తామేనని నిషిద్ధపీపుల్స్‌వార్‌ గురువారంఅధికారికంగా ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X