వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగుదేశమేగెలుస్తుంది: ఎర్రన్నాయుడు
రాజమండ్రి: తాను తొమ్మిదేళ్ళుగాచేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని ముఖ్యమంత్రి,తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారు.శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ షోలు నిర్వహించారు.ఆంధ్రావారిని దొంగలని, నోటితో పలకలేని విధంగా తిడుతున్నచంద్రశేఖరరావుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్నుచిత్తుగా ఓడించమని ఆయన పిలుపు ఇచ్చారు.ఎన్నికలముందు కూడా ముఖ్యమంత్రి ఎవరో చెప్పలేని కాంగ్రెస్ పార్టీసమర్ధ పరిపాలనను ఎలా అందించగలదని ఆయన ప్రశ్నించారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలువెనుకబడిపోయాయని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని,మీడియా కూడా ఆ ప్రచారానికి ప్రభావితమవుతోందని ఆయనఅన్నారు. సమైక్యాంధ్ర, అభివృద్ధి, నక్సలైట్ల హింసకువ్యతిరేకత ప్రధానాంశాలుగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నామనిఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, April 24, 2004, 23:53 [IST]