వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
హరారే:శ్రీలంక బౌలింగ్ ధాటికి జింబాబ్వేబెంబేలెత్తిపోయింది. ఇక్కడ శ్రీలంకతోజరిగిన మూడో వన్డే మ్యాచ్లో అత్యల్పస్కోర్కే ఆలవుట్ అయింది. ఇది ప్రపంచరికార్డు. జింబాబ్వే ముప్పై పరుగులకుచేతులెత్తేసింది. దీంతో శ్రీలంకసునాయసంగా విజయాన్నిచేజిక్కించుకుంది.జింబాబ్వేపద్దెనిమిది ఓవర్లలో ముప్పై అయిదుపరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంకతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఛేదించివరుసగా మూడో వన్డేను కూడాగెల్చుకుంది. జింబాబ్వే బ్యాట్స్మెన్లో ఏఒక్కరు కూడా రెండంకెల పరుగులుచేయలేకపోయారు. నలుగురుపరగులేమీ చేయకుండానేపెవిలియన్కు చేరుకున్నారు. శ్రీలంకఫాస్ట్ బౌలర్ చమిండా వాస్ నాలుగు వికెట్లుతీసుకున్నాడు. దీంతో అతను మూడువందల వికెట్ల మైలురాయిని దాటాడు. ఈమైలురాయిని దాటిన రెండో శ్రీలంక బౌలర్వాస్.
Comments
Story first published: Sunday, April 25, 2004, 23:53 [IST]