దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
హైదరాబాద్:రాష్ట్రంలో మలి విడత పోలింగ్కు ఏర్పాట్లుపూర్తయ్యాయి. రాష్ట్రంలోని మరోఇరవై ఒక్క లోక్సభ స్థానాలకు, వాటిపరిధిలోని నూటా నలబై ఏడు అసెంబ్లీస్థానాలకు సోమవారం పోలింగ్జరుగనుంది. దాదాపు రెండు కోట్లముప్పై యేడు లక్షల మందిసోమవారం తమ ఓటు హక్కునువినియోగించుకోనున్నారు.తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, కాంగ్రెస్లెజిస్లేచర్ పార్టీ మాజీ నేత డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి పోటీచేస్తున్న కుప్పం, పులివెందుల స్థానాలుసోమవారం పోలింగ్ జరిగే స్థానాల్లోఉన్నాయి. యన్టి ఆర్ పెద్దల్లుడుడాక్టర్ దగ్గుబాటివెంకటేశ్వరరావు, కుమార్తెపురంధరేశ్వరి భవిష్యత్తు కూడాసోమవారం వోటింగ్ యంత్రాల్లోనిక్షిప్తం కానుంది. దగ్గుబాటివెంకటేశ్వరరావు అసెంబ్లీకి పోటీచేస్తుండగా, బాపట్ల లోక్సభ స్థానంలోతాజా మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖసినీ నిర్మాత దగ్గుబాటిరామానాయుడుపై పురంధరేశ్వరిపోటీ పడుతున్నారు.పోలింగ్జరిగే మారుమూల ప్రాంతాలకు ఆదివారంసాయంత్రానికే సిబ్బంది చేరుకున్నారు.నక్సల్స్, ఫాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లోగట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే కొందరిని అదుపులోకితీసుకున్నారు. ఎన్నికల సిబ్బందికిఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించిశనివారం మరోమారు శిక్షణ ఇచ్చారు.సాంకేతిక సమస్యలు తలెత్తితేవెంటనే పరిష్కరించడానకి ఇసి ఐయల్నియోజకవర్గానికి ఇద్దరేసిఇంజనీర్లను నియోగించింది.