వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
హైదరాబాద్:నక్సలైట్లు దేశభక్తులనిప్రకటించిన తెలుగుదేశం పార్టీకితమను విమర్శించే హక్కు లేదనికాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సియల్పి) మాజీ నేత డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.తెలుగుదేశం పార్టీ తిరిగి గెలిస్తేవిద్యుత్ ఛార్జీల మోత తప్పదని ఆయనఅన్నారు. జర్నలిస్టు యూనియన్ ఆదివారంఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.తమవిజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దయెత్తున మద్యం, డబ్బులువెదజల్లే ప్రయత్నం చేస్తోందనిఆయన విమర్శించారు. తెలుగుదేశంప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయనకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనుకోరారు. ఓటర్లను తెలుగుదేశం పార్టీప్రలోభపెడుతోందని ఆయన అన్నారు.తమకు లభించిన ప్రజాస్పందన ఓట్లుగామారితే తమ విజయం అనూహ్యంగాఉంటుందని, తెలుగుదేశం పార్టీకిప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆయనఅన్నారు.
Comments
Story first published: Sunday, April 25, 2004, 23:53 [IST]