వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్ళు బాగా ఆడారు:రాహుల్‌ ద్రావిడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి:తూర్పు గోదావరి జిల్లాలో పోలింగ్‌సందర్భంగా తెలుగుదేశం,కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్యజరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తిమరణించాడు. మరో ఇద్దరుగాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాపల్లం గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ సమీపంలోసోమవారం ఉదయం ఏడు గంటలప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది.

పోలింగ్‌సందర్భంగా క్యూ కట్టే సమయంలో ఈఘర్షణ చెలరేగింది.తెలుగుదేశం, కాంగ్రెస్‌కార్యకర్తల మధ్య చెలరేగినవాగ్వివాదం ఘర్షణకు దారితీసింది.పరస్పరం రాళ్లు విసురుకున్నారు.పి. శ్రీను, పల్లాడి బాబ్జీ అనేతెలుగుదేశం కార్యకర్తలనుకాంగ్రెస్‌ కార్యకర్తలు కత్తులతోపొడిచారు. ఈ ఘర్షణలో శ్రీరామ్‌ అనేకాంగ్రెస్‌ కార్యకర్త కూడాగాయపడ్డాడు.గాయపడినవారినిఆస్పత్రికి తరలిస్తుండగా పి. శ్రీను అనేవ్యక్తి మరణించాడు. పోలీసులుహుటాహుటిన సంఘటనా స్థలానికిచేరుకున్నారు. పరిస్థితి అదుపులోఉన్నదని పోలీసులు చెప్పారు. ఈ ఘర్షణవల్ల దాదాపు గంట సేపు పోలింగ్‌నిలిచిపోయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X