వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్ళు బాగా ఆడారు:రాహుల్‌ ద్రావిడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో దాదాపుఅరవై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి. ఇరవై ఒక్క లోక్‌సభ స్ధానాలకు,నూటనలభై ఏడు అసెంబ్లీ స్ధానాలకు సోమవారం ఎన్నికలుజరిగాయి. అనేక ప్రాంతాల్లోకాంగ్రెస్‌ టిడిపి కార్యకర్తల మధ్య హింసాకాండజరిగింది.అక్రమాలకు పాల్పడ్డారంటూ టిడిపి, కాంగ్రెస్‌ నేతలుపరస్పరం ఆరోపించుకున్నారు.

కోస్తాఆంధ్ర, రాయలసీమలోకూడా అధికార తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్ధితినిఎదుర్కొన్నట్టు జీ, ఎన్‌డిటివి ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి.తెలంగాణ వేర్పాటు వాదులతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు కోస్తా, రాయలసీమల్లోఎదురుదెబ్బ తగులుతుందన్న అంచనాలు నిజం కాలేదని ఈఛానల్స్‌ ఎన్నికల నిపుణులు విశ్లేషించారు. అలాగే డ్వాక్రా మహిళలుమినహా దిగువమధ్యతరగతి, మధ్యతరగతి మహిళలునిత్యావర వస్తువుల ధరలు, కరెంటు చార్జీలు పెరిగినకారణంగా తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుద్వారా తెలియజేశారని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X