వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాళ్ళు బాగా ఆడారు:రాహుల్ ద్రావిడ్
హైదరాబాద్:కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో దాదాపుఅరవై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి. ఇరవై ఒక్క లోక్సభ స్ధానాలకు,నూటనలభై ఏడు అసెంబ్లీ స్ధానాలకు సోమవారం ఎన్నికలుజరిగాయి. అనేక ప్రాంతాల్లోకాంగ్రెస్ టిడిపి కార్యకర్తల మధ్య హింసాకాండజరిగింది.అక్రమాలకు పాల్పడ్డారంటూ టిడిపి, కాంగ్రెస్ నేతలుపరస్పరం ఆరోపించుకున్నారు.
Comments
Story first published: Monday, April 26, 2004, 23:53 [IST]