వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్ళు బాగా ఆడారు:రాహుల్‌ ద్రావిడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలనేవైఖరికి తమ పార్టీ కట్టుబడి ఉన్నదనిప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) మాజీఅధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. నకల్స్‌ దాడిలోగాయపడి నిమ్స్‌లో చికిత్సపొందుతున్న తెలుగుదేశంపార్లమెంటరీ పార్టీ మాజీ నేత కె.ఎర్రంనాయుడును ఆయన సోమవారంపరామర్శించారు.

ఎర్రంనాయుడిపైనక్సల్స్‌ దాడిని ఆయన ఖండించారు.కాంగ్రెస్‌ నక్సలైట్లతోకుమ్మక్కయిందనేతెలుగుదేశం ఆరోపణలో ఏ మాత్రంవాస్తవం లేదని ఆయన అన్నారు.రాష్ట్రంలో నక్సలిజం కొత్తది కాదనిఆయన అన్నారు. నక్సలైట్లతో చర్చలుజరపాలనే తమ నిర్ణయం కూడాకొత్తది కాదని ఆయన చెప్పారు. నిజానికినక్సలైట్‌ సమస్య తమ జిల్లానుంచే ప్రారంభమైందని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X