వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశమేగెలుస్తుంది: ఎర్రన్నాయుడు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:గుంటూరు జిల్లా అమరావతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరు వర్గాలమధ్య చెలరేగిన ఘర్షణతోఅమరావతి అట్టుడికపోయింది.దగ్ధకాండ యధేచ్చగా కొనసాగింది.లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

మంగళవారంరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణచెలరేగి విధ్వంసానికి దారి తీసింది. ఒకవర్గానికి చెందిన ఇద్దరుమంగళవారం రాత్రి సైకిల్‌పైవెళ్తుండగా మరో వర్గానికి చెందినఇద్దరు మద్యం మత్తులో గొడవపెట్టుకున్నారు. ఈ గొడవ చిలికి చిలికిగాలివానగా మారింది. దీంతో ఇరు వర్గాలమధ్య చిచ్చు రేగింది. ఈ ఘర్షణలోదుకాణాలు, గృహాలు దగ్ధమయ్యాయి.ట్రాన్స్‌ఫారమ్‌ పేలిపోయింది. దీంతోఅమరావతిని చీకటి కమ్మేసింది. ఒకఇంటిలో పెట్రోల్‌ అంటుకుని మంటలు లేచాయి.బుధవారం తెల్లవారే వరకుమంటలు అదుపులోకి రాలేదు.అమరావతిలో నూటా నలబై నాలుగవసెక్షన్‌ విధించారు. గట్టి పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిఅదుపులోనే ఉన్నదని పోలీసులుచెబుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X