వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగుదేశమేగెలుస్తుంది: ఎర్రన్నాయుడు
కాకినాడ:పోలింగ్ అనంతర విధ్వంసంతోతూర్పు గోదావరి జిల్లా అట్టుడుకిపోతోంది.కాకినాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది.మున్సిపల్ చైర్మన్ బీరకచంద్రశేఖర్ కాంగ్రెస్కు రాజీనామాచేసి తెలుగుదేశం పార్టీలో చేరినసంఘటనపై తెలుగుదేశం,కాంగ్రెస్ల మధ్య మొదలైనఘర్షణ విధ్వంసానికి దారి తీసింది.మంగళవారమంతా విధ్వంసంకొనసాగుతూనే ఉన్నది.
Comments
Story first published: Wednesday, April 28, 2004, 23:53 [IST]