వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో ప్రశాంతంగారీపోలింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఔరంగాబాద్‌:నిషేధిత మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్‌ (యంసిసి) నక్సలైట్ల దాడిలోఇద్దరు పోలీసులు మరణించారు.బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలోని పోలీసుస్టేషన్‌పై నక్సలైట్లుమంగళవారం తెల్లవారుజామునదాడి చేశారు.

దాదాపువంద మంది నక్సలైట్లు సిమ్రా పోలీసుస్టేషన్‌కు చేరుకునివిచక్షణారహితంగా కాల్పులుజరిపారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌ఆవరణలోని ఒక భాగాన్ని పేల్చివేశారు. ఈదాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు.పోలీసు స్టేషన్‌లోని నాలుగు రైఫిళ్లుతీసుకొని నక్సలైట్లు పారిపోయారు.ఔరంగాబాద్‌లోకి వచ్చేపోయేదారులన్నింటినీ మూసేసి పోలిసులునక్సలైట్ల కోసం గాలింపు చర్యలుచేపట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X