వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టులోలొంగిపోయిన ముత్తా గోపాలకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా కాకినాడకాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణగురువారంనాడు కోర్టులోలొంగిపోయారు. కాకినాడ మున్సిపల్‌చైర్మన్‌ చంద్రశేఖర్‌పై దాడిచేశారనే ఆరోపణపై ముత్తాగోపాలకృష్ణపై కేసు నమోదైంది.ఆయనతో పాటు మరికొంత మంది ఆయనఅనుచరులు కూడా కోర్టులోలొంగిపోయారు.

చట్టంపైనమ్మకంతోనే తాను లొంగిపోయాననిగోపాలకృష్ణ విలేకరులతో అన్నారు.చట్టం తన పని తానుచేసుకుపోతుందనే నమ్మకంఉన్నదని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీవారు తమ పార్టీకార్యకర్తలపై దాడి చేశారని,గృహదహనాలకు పాల్పడ్డారని,నగదు, నగలు దోచుకెళ్లారనిఆయన ఆరోపించారు. కాకినాడలోతెలుగుదేశం, కాంగ్రెస్‌కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణచెలరేగిన విషయంతెలిసిందే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X