వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోర్టులోలొంగిపోయిన ముత్తా గోపాలకృష్ణ
కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా కాకినాడకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణగురువారంనాడు కోర్టులోలొంగిపోయారు. కాకినాడ మున్సిపల్చైర్మన్ చంద్రశేఖర్పై దాడిచేశారనే ఆరోపణపై ముత్తాగోపాలకృష్ణపై కేసు నమోదైంది.ఆయనతో పాటు మరికొంత మంది ఆయనఅనుచరులు కూడా కోర్టులోలొంగిపోయారు.
Comments
Story first published: Thursday, April 29, 2004, 23:53 [IST]