వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చులకనైపోతాం: పార్టీవారికి రోశయ్య చురక

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ:నల్లగొండ జిల్లా కోదాడ మండలందోరకుంట వద్ద శుక్రవారం జరిగినరోడ్డు ప్రమాదంలో పదకొండు మందిదుర్మరణం పాలయ్యారు. లారీ,డిసియం వ్యాన్‌లు ఢీకొట్టుకోవడంతో ఆప్రమాదం సంభవించింది.

మరణించినవారిలోవ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు.మృతులందరూ కూలీలే. ఇందులోఒక మహిళ ఉంది. మామిడితోటలో పనిచేయడానికి కూలీలు డిసియం వ్యాన్‌లోనల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ప్రాంతానికి వెళ్తున్నారు. ఎనిమిది మందిఅక్కడికక్కడే మరణించగా మరోముగ్గురు ఆస్పత్రిలో కన్ను మూశారు.మరో తొమ్మిది మంది కోదాడ ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. వీరిలోకొంతమంది పరిస్థితిఆందోళనకరంగా ఉంది. మృతులుకృష్ణా జిల్లా కంచికచర్ల మండలానికిచెందినవారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X