వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జైపాల్,కెసిఆర్లకు కేబినెట్
అవినీతిలేని ప్రభుత్వాన్ని అందిస్తామని యన్డి ఎహామీ ఉత్త డొల్ల అని ఆమె అన్నారు. యన్డి ఎపాలనలో శవపేటికల కొనుగోలులోనూఅవినీతి చోటు చేసుకున్నదంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చునని ఆమెఅన్నారు. యేటా కోటి మందికి ఉద్యోగాలుకల్పిస్తామని హామీ ఇచ్చిన బిజెపినిరుద్యోగులకు ఏమీ చేయలేదని సోనియాఅన్నారు.అన్నివర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు,దళితులు యన్డి ఎ పాలనతోవిసిగిపోయారని ఆమె అన్నారు.కాంగ్రెస్ను గెలిపిస్తే మహిళలకుమరిన్ని హక్కులు కల్పిస్తామని ఆమె హామీఇచ్చారు. దేశ పునర్నిర్మాణానికి పనిచేస్తుందని ఆమె చెప్పారు.
Comments
Story first published: Sunday, May 2, 2004, 23:53 [IST]