వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్‌,కెసిఆర్‌లకు కేబినెట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కాన్పూరు:భావి దేశ ప్రధానిగా ప్రజలు తననుభావించనవసరం లేదని అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నకాంగ్రెస్‌ అభ్యర్థి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడురాహుల్‌ గాంధీ అన్నారు. దేశ ప్రధాని పదవి కాజాలనని గాంధీకుటుంబం నుంచి ఐదో తరానికి ప్రతినిధిగా ఇటీవలేరాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన రాహుల్‌చెప్పారు.

"ఈ ఎన్నికల్లో నేను విజయం సాధిస్తే అమేథీపార్లమెంటరీ నియోజకవ ర్గానికి మాత్రమే ప్రాతినిధ్యంవహిస్తానని అందరూ గుర్తించాలి అన్నారు. కేంద్రంలో మూడో ఫ్రంట్‌ఏర్పాటులో భాగంగా సమాజ్‌వాది పార్టీతో కాంగ్రెస్‌ పొత్తుకుదుర్చుకుంటుందా అని విలేకరులు ప్రశ్నించగా ఈ విషయంలోవ్యాఖ్యానించటానికి తనకు వయస్సు సరిపోదని పార్టీలోచిన్నవాడినేనని అన్నారు. సీనియర్‌ పార్టీ నేతలు ఈ విషయంలోనిర్ణయం తీసుకుంటారని చెప్పారు. త న తల్లి సోనియాగాంధీవిదేశీయత పట్ల ప్రధాని వాజపేయి పదే పదే ప్రస్తావించటంపై వ్యాఖ్యానించాలనివిలేకరులు కోరగా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిపైవ్యాఖ్యానించబోనని అన్నారు. "పెద్దలను గౌరవించేసంప్రదాయాన్ని మా కుటుంబం పాటిస్తుంది. కాబట్టి నేనేమీవ్యాఖ్యానించను అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X