వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రలోఉచిత విద్యుత్ న్యాయమే: మన్మోహన్
న్యూఢిల్లీ:రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలనేఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంన్యాయమైందేనని కాబోయే ప్రధానిమన్మోహన్ సింగ్ అన్నారు. రాష్ట్రంలోనెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులదృష్ట్యా ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని తానుసమర్థిస్తున్నానని ఆయన చెప్పారు.అయితే ఉచిత విద్యుత్తుసరఫరాకు విధానపరంగా తామువ్యతిరేకమని ఆయన స్పష్టంచేశారు.
Comments
Story first published: Saturday, May 8, 2004, 23:53 [IST]