వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రలోఉచిత విద్యుత్‌ న్యాయమే: మన్మోహన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలనేఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయంన్యాయమైందేనని కాబోయే ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాష్ట్రంలోనెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులదృష్ట్యా ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని తానుసమర్థిస్తున్నానని ఆయన చెప్పారు.అయితే ఉచిత విద్యుత్తుసరఫరాకు విధానపరంగా తామువ్యతిరేకమని ఆయన స్పష్టంచేశారు.

ప్రభుత్వసేవలకు యూజర్‌ చార్జీలు వసూలుచేయకూడదనే దాన్ని ఒకనిబంధనగా తాముఅంగీకరించబోమని ఆయన అన్నారు.సాధ్యమైన చోట్ల యూజర్‌ చార్జీలు వసూలుచేస్తామని, దాని వల్ల క్రాస్‌ సబ్సిడీకిఅవకాశం ఉంటుందని ఆయనవివరించారు. ఆయన గురువారంవిలేకరులతో మాట్లాడారు.అంధ్రప్రదేశ్‌లోరైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడంవల్ల బడ్జెట్‌పై పడే భారాన్ని సర్దుబాటుచేయవచ్చునని, ఇదిఆచరణసంబంధమైన అంశమని,అమలు చేసే క్రమంలో ముందుకుసాగవచ్చునని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు కరువు,ఇతర విధానపరమైన చర్యలవల్ల ఇబ్బందుల పాలయ్యారని, వారికి కొన్నిసౌకర్యాలు కల్పించడం అవసరమని,అయితే యూజర్‌ చార్జీలు ఉండకూడదనేదిదాని అర్థం కాదని ఆయన వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X