వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జైపాల్,కెసిఆర్లకు కేబినెట్
న్యూఢిల్లీ:భారతదేశ నూతన ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు.ఆంధ్రప్రదేశ్కు చెందిన జైపాల్రెడ్డి,కె.చంద్రశేఖరరావులకు కేబినెట్ ర్యాంకు లభించింది. ఎ.నరేంద్ర,రేణుకాచౌదరి, దాసరి నారాయణ రావు, పనబాకలక్ష్మిలకు సహాయ మంత్రి పదవులు దక్కాయి.
Comments
Story first published: Friday, May 14, 2004, 23:53 [IST]