వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రమంత్రివర్గం సోమ లేదాబుధవారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు వచ్చేసోమవారం లేదా బుధవారంజరుగుతుందని ముఖ్యమంత్రి డాక్టర్‌వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు.హైదరాబాద్‌లోని గాంధీభవన్‌,చార్మినార్‌ల వద్ద ఏర్పాటయిన మాజీప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతికార్యక్రమాల్లో ఆయన శుక్రవారంపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనవిలేకరులతో మాట్లాడారు.

మంత్రివర్గంమొదట పరిమితంగానే ఉంటుందని, పూర్తిమంత్రివర్గం ఏర్పాటు జరగదని, ఆతర్వాత విస్తరిస్తామని ఆయనచెప్పారు. కేంద్ర మంత్రివర్గంఏర్పాటులో జాప్యం వల్లనే రాష్ట్రమంత్రివర్గం ఏర్పాటులో జాప్యం జరిగిందనిఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెలాఖరున ఉంటాయని ఆయనవెల్లడించారు.మంత్రివర్గంలోతెలంగాణ రాష్ట్ర సమితిని కూడాచేర్చుకుంటామని ఆయన ఢిల్లీ నుంచితిరిగి వచ్చిన తర్వాత అన్నారు.నక్సలైట్లు చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకోవద్దని ఆయన సూచించారు.సంయమనంతో వ్యవహరించాలనిమాత్రమే పోలీసులకు చెప్పినట్లుఆయన తెలిపారు. మంచి వాతావరణంఏర్పడుతోందని, అందువల్ల ఈవాతావరణాన్ని నక్సలైట్లు గానీ,పోలీసులు గానీ చెడగొట్టడం మంచిది కాదనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X