వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రమంత్రివర్గం సోమ లేదాబుధవారం
హైదరాబాద్:రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు వచ్చేసోమవారం లేదా బుధవారంజరుగుతుందని ముఖ్యమంత్రి డాక్టర్వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్లోని గాంధీభవన్,చార్మినార్ల వద్ద ఏర్పాటయిన మాజీప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతికార్యక్రమాల్లో ఆయన శుక్రవారంపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనవిలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Saturday, May 15, 2004, 23:53 [IST]