వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణ కస్టడీ కేసు రేపటికి వాయిదా
ముంబయి:వాజ్పేయే తమ అధినాయకుడని గురువారం బిజెపి స్పష్టంచేసింది. ఇంతవరకు చేసిందిచాలు, ఇక చాలు నాకొద్దీ నాయకత్వం అని వాజపేయి తన రాజకీయవైరాగ్యం ప్రకటించడం భారతీయ జనతా పార్టీలో సంచలనంకలిగించింది . వాజపేయిని మరలా సముదాయించేందుకు పార్టీనడుంకట్టింది. వాజపేయి మా అధినాయకుడు అని కీర్తించిఆయనను చలబరచడానికి పార్టీ రంగంలోకి దిగింది.
Comments
Story first published: Monday, May 17, 2004, 23:53 [IST]