వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ ఆఫీసులోకార్యకర్తల నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియాగాంధీ సిపిపి చైర్‌ పర్సన్‌గా కొనసాగుతారు. సిపిపిఉపనాయకుడిగా ఎన్నిక కావడంతో ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించడం కేవలం లాంఛనప్రాయమే.

సమావేశంలో ఒక నోట్‌ను పంపిణీ చేశారు. తానురాజకీయాల్లో కొనసాగుతానని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగాసేవలు అందిస్తానని అందులో పేర్కొన్నారు. ఒకసారి ఒక నిర్ణయంతీసుకున్న తర్వాత తాను వెనుదిరగనని, తనను పార్టీవారు అర్ధం చేసుకోవాలని ఆమె కోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X