వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ ఆఫీసులోకార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ: కాంగ్రెస్పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియాగాంధీ సిపిపి చైర్ పర్సన్గా కొనసాగుతారు. సిపిపిఉపనాయకుడిగా ఎన్నిక కావడంతో ప్రధానిగా మన్మోహన్సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించడం కేవలం లాంఛనప్రాయమే.
Comments
Story first published: Wednesday, May 19, 2004, 23:53 [IST]