వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్దతుపైఆర్‌జెడి పునఃపరిశీలన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయాన్నిపునఃపరిశీలిస్తామని రాష్ట్రీయజనతాదళ్‌ నేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ తెలిపారు. ఆర్‌జెడిపార్లమెంటు సభ్యులు ఇరవై ఒక మందివున్నారు.

కేంద్రప్రభుత్వంలో చేరడానికి అన్ని పార్టీల కన్నాముందున్న ఆర్‌జెడి మంత్రి పదవులవిషయంలో తగువు పడి వెనక్కివచ్చేందుకు కూడా సిద్ధపడింది. హోంమంత్రి పదవి కావాలని లాలూ ప్రసాద్‌యాదవ్‌ పట్టుబట్టినట్లు సమాచారం.అయితే అందుకు కాంగ్రెస్‌అంగీకరించలేదు. దీంతో అలిగిన లాలూప్రసాద్‌ యాదవ్‌ ఢిల్లీ నుంచి పాట్నాకుతిరుగుముఖం పట్టారు.ఆయనతోకాంగ్రెస్‌ సీనియన్‌ నేతఅర్జున్‌సింగ్‌ మాట్లాడడానికి చేసినప్రయత్నం ఫలించలేదని అంటున్నారు.ప్రభుత్వంలో చేరకూడదనిఆర్‌జెడి పార్లమెంటు సభ్యులుఅభిప్రాయపడుతున్నట్లు కూడా వార్తలువస్తున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X